ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత వైసీపీకి వరుస షాక్ల తగలుతున్నాయి. రోజుకో నేత రాజీనామాతో జగన్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే వారం రోజుల్లో మరికొందరు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.