జగన్.. శవ రాజకీయాలు మానుకో: నాగబాబు

1099చూసినవారు
జగన్.. శవ రాజకీయాలు మానుకో: నాగబాబు
AP: వైసీపీ అధినేత జగన్‌పై జనసేన ముఖ్యనేత నాగబాబు ఫైరయ్యారు. శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఘటనలో నిందితులకు శిక్షపడేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఘటనకు రాజకీయ రంగు పులమాలని జగన్ చూస్తున్నారని, పరామర్శ పేరిట రషీద్ ఇంటికి వెళ్లి తన పథకాలకు ప్రచారం చేసుకోవడం విడ్డూరమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్