రాష్ట్రంలో వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారు: చంద్రబాబు

55చూసినవారు
రాష్ట్రంలో వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారు: చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని సర్వనాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. 'వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించారు. ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడూ చూడలేదు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ TDP. అధికారం కోసం కాకుండా.. దేశం, ప్రజల కోసం పాటుపడింది. పదవులు తీసుకోకుండా వాజ్‌పేయీ ప్రభుత్వంలో కొనసాగాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్