జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయరు: భూమన

71చూసినవారు
జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయరు: భూమన
వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చే సమయంలో డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం చేయాలని ఆ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం తిరుపతిలో భూమన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘జగన్.. డిక్లరేషన్‌పై సంతకం ఎందుకు పెట్టాలి. ఆ పని చేయరు. సంతకం చేయకుండానే తిరుమలకు వెళ్తాం. శ్రీవారిని దర్శించుకుంటాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్