లడ్డూ వివాదం.. నటి ఖుష్బూ సంచలన ట్వీట్

71చూసినవారు
లడ్డూ వివాదం.. నటి ఖుష్బూ సంచలన ట్వీట్
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణం. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవర్ని వదిలిపెట్టకూడదు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు చేసిన తప్పు వేంకటేశ్వర స్వామి చూస్తున్నాడు.’ అంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్