భారత జాతీయ జెండాతో పాక్ ఆటగాళ్లు (Video)

70చూసినవారు
బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్ 2024 టోర్నమెంట్‌లో.. టోర్నీ ముగిసిన తర్వాత రొటీన్ టీమ్ ఫొటో సెషన్‌లో పాక్ ఆటగాళ్లు ఇండియా జాతీయ జెండాతో ఫొటోలు దిగారు. కాగా, ఈ సంఘటన క్రీడాకారుల్లో ఉన్న ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్