మాకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వద్దు: మూసీ బాధితులు (వీడియో)

68చూసినవారు
బంగారం అమ్ముకుని, భూములు అమ్ముకుని ఇళ్లు కట్టుకున్నాము.. ఇప్పుడు ఇల్లు పోతే మేమంతా రోడ్డు మీద పడాలి అంటూ మూసీ బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వద్దని.. తాము నిర్మించుకున్న ఇళ్లను కూల్చకుండా ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తమను ఖాళీ చేయించాలనే ఆలోచనను విరమించుకోవాలంటున్నారు.

సంబంధిత పోస్ట్