కాకినాడ పార్లమెంట్‌లో జనసేన ఆధిక్యం

72చూసినవారు
కాకినాడ పార్లమెంట్‌లో జనసేన ఆధిక్యం
ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ కుమార్ ముందంజలో కొనసాగుతున్నారు. తన ప్రత్యర్థి చలమలశెట్టి సునీల్ కుమార్‌పై 3,400 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్