హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్

82చూసినవారు
హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేష్
సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో శుక్రవారం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 8న కోర్టు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్