చింతకొమ్మదిన్నె పరిధిలో ఫ్లాగ్ మార్చ్
చింతకొమ్మదిన్నె పరిధిలోని మిట్టమీదపల్లి, కమ్మవారిపల్లి, పబ్బాపురం గ్రామాలలో ఆదివారం పోలీస్, కేంద్ర సాయిధ బలగాలైన "సశస్త్ర సీమా బల్" సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించు కోవాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చింతకొమ్మ దిన్నె సి. ఐ శంకర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.