వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ

36527చూసినవారు
ముద్దనూరు మండల కేంద్రంలో బుధవారం వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ముద్దనూరు మాజీ ఎంపీపీ మునిరాజ్ రెడ్డి, ఆయన సమీప బంధువు కుడుముల శశిధర్ రెడ్డి వైపీపీలో ఉన్నారు. బుధవారం శశిధర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సమయంలో మునిరాజ్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల అనుచర వర్గం పరస్పరం రాళ్లు, కుర్చీలు రువ్వుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్