మొక్కలు నాటిన కలెక్టర్, ఎమ్మెల్యే

62చూసినవారు
మొక్కలు నాటిన కలెక్టర్, ఎమ్మెల్యే
కమలాపురం మండలం పొడుదుర్తి పంచాయతీలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతి హి సేవా కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో కలెక్టర్ లోతేటి శివశంకర్, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్, శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలన్నారు. అధికారులు, నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.