లడ్డూ కల్తీ వ్యవహారంపై రామజన్మభూమి ప్రధాన పూజారి (Video)

82చూసినవారు
తిరుమలలో లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక లడ్డూ వ్యవహారంపై రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్పందించారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్