'స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత

50చూసినవారు
'స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత
స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో ఆదివారం స్కీం కార్మికులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి సైద్ధాంతిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓబులేసు మాట్లాడుతూ. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్