కృష్ణానది బోర్డు సీమలో ఏర్పాటు చేయాలి

59చూసినవారు
కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లి లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయినప్పటికీ కృష్ణా బోర్డు కార్యాలయం రాష్ట్రానికి తరలించకుండా హైదరాబాద్ లో ఉండడం శోచనీయమన్నారు. మోడీ, బాబు, జగన్ వల్లే అందుకు కారణమన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా తెలుగుగంగ జల విద్యుత్ కేంద్రాలున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్