వైఎస్ఆర్ ఘాట్ కు నివాళులర్పించిన విజయమ్మ, జగన్

75చూసినవారు
వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్ద మాజీ సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. సోమవారం వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్దకు జగన్ చేరుకున్నారు. ఘాట్ వద్ద వైసీపీ నేతలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ సమాధికి పూలమాలలతో నివాళులర్పించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్