బ్లాక్ ఫౌండేషన్ భూములు దళితులకు ఇవ్వాలి

54చూసినవారు
పెనగలూరు మండలం రెవెన్యూ వారు గతంలో బ్లాక్ ఫౌండేషన్ గా నిరూపించిన భూములలో వైసిపి నాయకులు లేబాక శ్రీనివాస్ రెడ్డి రాత్రికి రాత్రే మామిడి చెట్లు నాటి దళితుల కడుపులు కొడుతున్నారని రైల్వే కోడూరు సిపిఐ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య ఆరోపించారు. సోమవారం రాజంపేట ఆర్డిఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమిని గతంలో తహసిల్దార్ తిరుమల రాజుపేట దళితులకు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్