ఎన్నికల కోడ్ నేపద్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు

3632చూసినవారు
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 50వేల రూపాయలు దాటి నగదు తరలిస్తే ఆ నగదు సీజ్ చేయడం జరుగుతుందని కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్ తెలియజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ సెంటర్లో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్