ముస్లింలకు మంత్రి రాజా ఇఫ్తార్ విందు

576చూసినవారు
ముస్లింలకు మంత్రి రాజా ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు మంత్రి దాడిశెట్టి రాజా ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తుని పెంటకోటరోడ్లోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తుని, తాళ్లూరు, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో విచ్చేసిన పలువురు ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సుధారాణి, షేక్ క్వాజ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్