సాహితీరంగంలో విశేష కృషి చేసిన కందుకూరి

53చూసినవారు
సాహితీరంగంలో విశేష కృషి చేసిన కందుకూరి
సాహితీ వ్యాసంగంలో కందుకూరి విశేషంగా కృషిచేశారు. బహుముఖ ప్రజాశాలి అయిన కందుకూరి.. మొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించారు. తెలుగులో తొలి నవల, మొదటి స్వీయ చరిత్ర రాసారు. తొలి ప్రహసనం కూడా కందుకూరి చేతినుంచి జాలువారింది. కందుకూరి జయంతిని నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు. రచనా వ్యాసంగంలో కూడా కీర్తి గడించారు. మొత్తం 130కి పైగా గ్రంథాలు రాశారు. తెలుగులో ఇంత పెద్ద సంఖ్యలో గ్రంథ రచనలు చేసినవారు మరొకరు లేరు.

సంబంధిత పోస్ట్