సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

52చూసినవారు
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ఐదేళ్ల లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యార్థులకు ట్యాబ్‌లు, వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి అందించాం. నాడు-నేడుతో ప్రభుత్వ పథకాలు బాగు చేశాం. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్