ఏపీ డిప్యూటీ సీఎంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘ఛే… గూవేరా’’ తో ప్రారంభమై.. ‘‘సనాతనధర్మం’’ వరకూ సాగిన మీ ప్రయాణం.. ఇంకెక్కడిదాకా.. స్వామీ?’’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను పవన్ కల్యాణ్కు ట్యాగ్ చేశారు.