ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

173725చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని పేర్కొంది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు 3 సార్లు వాటర్ బెల్ మోగించాలని వెల్లడించింది. ఉదయం 8:45, 10:05, 11:50 గంటలకు వాటర్ బెల్ కొట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్