దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం

82చూసినవారు
దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం
దేశంలో మరో అంతర్జాతీయ స్టేడియం సిద్ధమవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 50,000 సీట్ల సామర్థ్యంతో బీసీసీఐ స్టేడియం నిర్మిస్తోంది. దాదాపు రూ.200 కోట్లతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ మైదానాన్ని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మిరాజ్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఈ మైదానంలో మొత్తం 12 పిచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్