ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

559చూసినవారు
ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మచిలీపట్నం, నంద్యాల, అనంతపురం, ఒంగోలు, కావలి, నెల్లూరు, తునితోపాటు అనమయ్య జిల్లాలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా పాణ్యంలో 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూరులో 43.3, తిరుపతి జిల్లా గూడురులో 42.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్