కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్పై పూర్తి స్పష్టత వచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు.