అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది టిడిపి

84చూసినవారు
అమలాపురం పట్టణం గ్రాండ్ పార్క్ హోటల్ లో మంగళవారం ఉదయం వివిధ క్షేత్రాల (ఆరెస్సెస్ , విహెచ్పీ, బీజేపీ అనుబంధ సంఘాలు) సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీశ్ మాధుర్ హాజరై మాట్లాడుతూ. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్