ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

62చూసినవారు
తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆయిల్ ఫామ్ సాగువలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్