కొవ్వూరు: ప్రారంభమైన ఆధార్ ప్రత్యేక శిబిరం

82చూసినవారు
కొవ్వూరు: ప్రారంభమైన ఆధార్ ప్రత్యేక శిబిరం
ఆధార్ ప్రత్యేక శిబిరాలను కొవ్వూరు పట్టణంలో మంగళవారం ప్రారంభించామని మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 24న మునిసిపల్ ఉన్నత పాఠశాలలో, 25న ఇందిరమ్మ కాలనీ 9వ సచివాలయంలో ఈ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.