కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

68చూసినవారు
మండపేట కొండపల్లి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఉంచిన లక్ష్మీ స్వరూపమైన గోవులను భక్తులు పూజించారు. ఆలయంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగుకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వద్ద ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్