విద్యుతఘాతానికి వ్యక్తి మృతి

67చూసినవారు
సామర్లకోట భీమవరపు పేట కు చెందిన మునిసిపల్. వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్న కింతాడ నరసింహం(29) అనే వ్యక్తి శనివారం ప్రమాద వశత్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్