రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది: ఎమ్మెల్యే దేవ

66చూసినవారు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది: ఎమ్మెల్యే దేవ
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రాజోలు మండలం పొన్నమండలో సర్పంచ్ బేబీ కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగిన ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100 సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్