స్వచ్ఛ మచిలీపట్నంకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

57చూసినవారు
మచిలీపట్నం పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ మచిలీపట్నంకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన కోనేరు సెంటర్ రింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వాల్ పెయింట్స్ వేశారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కేపీ. సారధి, నారాయణ, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్య కర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you