ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలి: సీఐ

71చూసినవారు
ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలి: సీఐ
విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలని మచిలీపట్నం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వాసా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక స్టార్ కళాశాల నందు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సాంకేతికత ఎంత పెరిగిందో అదే సమపాళ్లలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరికి సైబర్ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్