మైలవరం: అమ్మవారి దర్శించుకున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

79చూసినవారు
మైలవరం: అమ్మవారి దర్శించుకున్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
కొండపల్లి మెయిన్ బజార్ బొడ్డురాయి సెంటర్ లో దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీ అమ్మవారిని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మిశెట్టి వాసు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను వేదమంత్రాలతో సాదరంగా ఆహ్వానించారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదం అందజేశారు.

సంబంధిత పోస్ట్