విస్సన్నపేట జమీయ మసీదు ఆధ్వర్యంలో సాయం

75చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని విసన్నపేట మసీదు ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బుడమేరు వరద బాధితులకు సాయం అందించారు. ఆహారం, పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు సరఫరా చేశారు. ట్రాక్టర్ ఫై ఈ సహాయ చర్యలు నిర్వహించారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వరద బాధితులకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విసన్నపేట మసీద్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్