ఉప్పుటేరులో పూడిక తీసేందుకు రైతులు సహకరించాలి

72చూసినవారు
ఉప్పుటేరులో పూడిక తీసేందుకు రైతులు సహకరించాలి
ఇటీవలే వచ్చిన వరద ముంపునకు కారణమైన ఉప్పుటేరులో పూడిక తీసేందుకు రైతులు సహకరించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన కలిదిండి మార్కెట్ యార్డులో స్థానిక రైతుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత పాలకుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానలో నిధులు లేవన్నారు. కాబట్టి రైతులు అందరు ఆర్థిక సహకారం అందిస్తే ఉప్పుటేరులోని కిక్కిసతూడు తాత్కాలికంగా తొలగించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్