కైకలూరు: పట్టభద్రుల భద్రత కేవలం జగన్ తోనే సాధ్యపడుతుంది

57చూసినవారు
కైకలూరు: పట్టభద్రుల భద్రత కేవలం జగన్ తోనే సాధ్యపడుతుంది
పట్టభద్రుల భద్రత కేవలం జగన్ తోనే సాధ్యపడుతుందని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కైకలూరులో వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన వారందరు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్