బాలికల ఉన్నతే లక్ష్యంగా అనేక పథకాలు అమలు

74చూసినవారు
బాలికల ఉన్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి అంగన్వాడీ కార్యకర్త పై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డా. రాజేంద్రప్రసాద్ అన్నారు. మండవల్లి ఐసీడీఎస్ కార్యాలయంలో నాలుగు మండలాల్లోని అంగన్వాడీ సిబ్బందికి బేటీ పఢావో బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా గురువారం అవగాహన కల్పించారు. పోక్సో, పీసీ పీఎన్టీడీ చట్టాలు గూర్చి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్