నందిగామ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

75చూసినవారు
నందిగామ ప్రాంతంలో గల హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లే రాకపోకలను ఆదివారం పోలీసులు నిలిపివేశారు. నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై వరద నీరు పరుగులు పెడుతుంది. దీంతో ఈ వరద నీరు వల్ల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయని నందిగామ పోలీసులు ముందస్తుగా రాకపోకలు నిలిపివేశారు. ఈ వరద ను చూసేందుకు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్