పెడన పట్టణం సోమవారం బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో గ్రామంలో చేపల చెరువులో విష ప్రయోగం చేసిన ఘటన కలకలం రేపింది. గూడవల్లి లక్ష్మికి చెందిన మూడు ఎకరాల చెరువులో చేపల సాగు చేస్తున్నారు. కూతురు వివాహం కారణంగా నాలుగు రోజుల్లో చేపలు పట్టుబడి పడదాం అని బేరం కుదుర్చుకున్నారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం చెయడంతొ చేపలు చనిపోయయని పోలీసులకు చెరువు యజమాని ఫిర్యాదు చేశాడు.