అయిదుగురు పేకాట రాయళ్ళు అరెస్టు

72చూసినవారు
అయిదుగురు పేకాట రాయళ్ళు అరెస్టు
తిరువూరు మండలం మల్లెల గ్రామంలో గురువారం రాత్రి పేకాట ఆడుతున్న 5గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ 7140 డబ్బులు, 52 పీక ముక్కలు స్వాధీన పరుచుకొని తిరువూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్