రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

83చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
విజయవాడ గొల్లపూడి వై. జంక్షన్ మైల్ రాయ్ సెంటర్ వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే ఓ బాలుడు మృతి చెందాడు. అదే వాహనంపై ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బాలుడు గొల్లపూడి మైల్ రాయి వద్ద నందు అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో నివసిస్తున్న దినేష్ గా గుర్తింపు. ఘటన స్థలానికి చేరుకున్న భవానిపురం ఎస్ఐ ఆనంద్ కుమార్ విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్