కృష్ణమ్మ ప్రవాహాన్ని పరిశీలించిన చంద్రబాబు

62చూసినవారు
విజయవాడ నగరంలోని కృష్ణా నదికి భారీ వర్షాలతో వరద నీరు ఆదివారం చేరింది. దీంతో ఈ ప్రవాహాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కనకదుర్గ వారధి పై నుంచి కృష్ణా నది వరద నీటిని వీక్షించారు. కృష్ణానది వరద నీటి ప్రవాహంతో పరవళ్ళు తొక్కుతుంది. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్