ఏపీలో కుంభవృష్టి.. అత్యధికంగా?

1088చూసినవారు
ఏపీలో కుంభవృష్టి.. అత్యధికంగా?
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అత్యధికంగా కుకునూరు, పోలవరంలో 2 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్