సుంకేసులకు 4, 725 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో

67చూసినవారు
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు గురువారం ఉదయం ఎగువ నుంచి 4, 725 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో రిజర్వాయర్ నుంచి 1 గేట్లను ఎత్తి దిగువకు 2, 280 క్యూసెక్కులు, కేసీ కాలువకు 2, 445 క్యుసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

ట్యాగ్స్ :