సుంకేసులకు 5, 944 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో

73చూసినవారు
కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయానికి ఆదివారం ఉదయం 5, 944 క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో కొనసాగుతుందని జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జలాశయం నుంచి ఒక గేటు ద్వారా 4, 479 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 1, 465 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్