కౌతాళం ప్రజల దాతృత్వం రూ.11,03,141ల విరాళం

51చూసినవారు
కౌతాళం ప్రజల దాతృత్వం రూ.11,03,141ల విరాళం
కౌతాళం మండల టీడీపీ నాయకులు దాతృత్వం చాటుకున్నారు. విజయవాడ వరద బాధితుల కోసం మండలంలో విరివిగా విరాళాలు సేకరించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి రూ. 11, 03, 141లు వసూలైందని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్ నాయుడు, రైతు సంఘం కార్యదర్శి వెంకటపతి రాజు శనివారం తెలిపారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి పంపుతామని వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్