పెండింగ్ జీతాలు చెల్లించాలి: సీఐటీయూ అధ్యక్షుడు తిప్పన్న

50చూసినవారు
పెండింగ్ జీతాలు చెల్లించాలి: సీఐటీయూ అధ్యక్షుడు తిప్పన్న
ఆదోనిలోని మాతా, శిశు ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న 6 నెలలు జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు తిప్పన్న డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదురుగా నేలమీద బైఠాయించి బుధవారం నిరసన తెలిపారు. కార్మికులు జీతాలు లేక అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి సకాలంలో జీతాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్