టైరు పేలి యాక్సిడెంట్ కు గురైన ఘటనలో గాయపడ్డ వారికి పరామర్శ

3323చూసినవారు
టైరు పేలి యాక్సిడెంట్ కు గురైన ఘటనలో గాయపడ్డ వారికి పరామర్శ
మండల కేంద్రమైన మద్దికెర సమీపంలో టైరు పేలి వాహన యాక్సిడెంట్ కు గురైన ఘటనలో 21 మంది మహిళలు గాయాలపాలైనారు. గాయాల పాలైన మహిళలను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి, లైఫ్ లైన్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని ఎమ్మెల్యే శ్రీదేవి పరామర్శించారు. గాయపడ్డ వారికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యాధికారుల ను కోరారు. మద్దికెర మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్